వరదలకు ముందస్తు చర్యలు

లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు  ఉందని ఆదివారం పట్టణం సందర్శించడానికి వచ్చిన  జిల్లా కలెక్టర్, ముందస్తు చర్యగా అప్రమత్తంగా ఉండాలని  అగ్ని మాపక సిబ్బందిని ఆదేశించారు.దాంతోల్లా డి.ఎఫ్ఓ ఆదేస్యాల మేరకు బాపట్ల అగ్ని మాపక కేంద్ర అధికారి యార్లగడ్డ వెంకటేశ్వర రావు, పట్టణ అగ్ని మాపక కేంద్ర అధికారి వీ నారాయణ సిబ్బందిని సిద్దంగా ఉంచారు.రిస్క్ బొట్లు ఆస్క  లైట్లు  లైఫ్ జకెట్ల్టు  సిద్దం చేసారు.పెనుమూడి, చాట్రగడ్డ మైనేనివారిపాలెం కామరాజుగడ్డ మోర్తోట బొబ్బర్లంక రాజుకాలవ లంకేవానిదిబ్బ పిరాట్లంక రాజుల చెరువు రేపల్లె ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్