నాలుగు పూరిళ్ళు దగ్ధం

రేపల్లె మండలం పెనుముడి పంచాయతీ రావిఅనంతరం గ్రామంలోని పల్లెలో రాత్రి 2 to 3 గం మధ్యలో నాలుగు  పూరిల్లు దగ్దం అయ్యాయీ . ఒక వ్యక్తీ కి  ఒళ్ళు కాలిన సంఘటన చోటుచేసుకుంది. తెనాలి బిక్షాలు,కనపర్తి  వజ్రమ్మ, దారం ఫకీరు లకు చెందిన పూరిల్లుగా గుర్తింపు.ఆ సమయంలో అందరూ మంచి నిద్రలో ఉండటంతో ఇళ్లల్లోని సామానులు తీసుకోలేకపోయామని, అన్ని కాలి బుడిదైనాయని బాధితులు బోరున విలపిస్తున్నారు.తెనాలి బిక్షాలు తన కాలిపోయే ఇంటి వాసాలు లాగి ఆర్పే క్రమంలో మంటలు బిక్షాలు వీపుకి అంటుకొని విపుకాలిందని రేపల్లె ప్రభుత్వ వైద్యశ్యాలకు తీసుకెళ్లగా అక్కడ icu లేనికారణంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని బంధువులు తెలిపారు.గ్యాస్ లీకేజీ వలన మంటలు చెలరేగాయీ అని బాధితులు తెలిపారు అని ఫైర్ సిబ్బంది తెలిపారు.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్