Posts

Showing posts from August 20, 2019

అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ దొంగిలించిన కోడెల

Image
అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ దొంగిలించిన కోడెల. హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీని అమరావతికి తరలించే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను లారీల్లో తరలించారు. ఆసమయంలో కొన్ని లారీలను నేరుగా అప్పటి స్పీకర్ కోడెల తన ఇంటికి మళ్లించారు. గుంటూరు, సత్తెనపల్లిలోని తన నివాసంలో కంప్యూటర్లు, విలువైన ఫర్నిచర్‌ ఉంచుకున్నారు.ప్రభుత్వం మారినా సరే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా కోడెల మౌనంగా ఉంటూ వచ్చారు.ఇటీవల అసెంబ్లీ అధికారులు హైదరాబాద్‌ నుంచి వచ్చిన కంప్యూటర్లు, ఫర్నిచర్‌ గురించి పరిశీలన చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.తరలింపు సమయంలో స్పీకర్ కోడెల నేరుగా తన ఇంటికి లారీలను మళ్లించారని కొందరు ఉప్పందించారు. తొలుత ఈ విషయంపై అసెంబ్లీ సెక్రటరీ లేఖ రాసినా కోడెల స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు.దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కోడెల ఇంటికి వెళ్లి పరిశీలించగా ఫర్నిచర్, కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది. దాంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

కోర్రాలతో అద్భుతమైన లాభాలు

Image
యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి జీర్ణనాలన్ని శుభ్రం చేస్తుంది శరీర బరువును పెరగనివ్వదు మన దేశ ప్రజలు కొర్ర బియ్యాన్ని తక్కువగా పండిస్తారు. భారత ప్రజలు కొర్రలను చిరుధాన్యాలుగా పిలుస్తారు. కొర్రలను పండిస్తున్న  రైతులు  భారతదేశంలో  చాలా తక్కువగా ఉన్నారు.  బియ్యాన్ని వండుకొన్నట్టే కొర్రలను కూడా వండుకోవచ్చు. కొర్ర బియ్యం తో కొర్ర అన్నం ,  కొర్ర పులిహోర, కొర్ర కిచిడి, కొర్ర ఉప్మా, కొర్ర అంబలి, కొర్ర రొట్టెలు వంటి వివిధ రకాల వంటలు వండుకొని తినవచ్చు.షుగర్ సమస్య  ఉన్నవారికి కొర్రలు దివ్య ఔషదం అని చెప్పవచ్చు.  ఇవి అధిక శక్తిని అధిక పీచు పదార్ధాన్ని కలిగి ఉంటాయి. కొర్రలలో మాంసకృత్తులు, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం మరియు రెబోఫ్లోమింగ్ అధికంగా ఉంటాయి. ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తాయి. కొర్ర బియ్యం జీర్ణనాలన్ని శుభ్రం చేస్తుంది మరియు మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. శరీర బరువును పెరగనివ్వదు. కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కడుపునొప్పి, ఆకలి లేకపోవటం అజీర్తి వంటి సమస్యలకు ఇవి చాల

మృతి చెందినా మత్స్యకార్మికుడికి కుంటబాని అదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్ డిమాండ్

Image
భ్రటిప్రోలు మండలం వార్త..ఒల్లేరు గ్రామం మృతి చెందినా  మత్స్యకార్మికుడికి కుంటబాని అదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్ డిమాండ్ చసారు...తహశీల్దార్ బి.శ్రావణ్ కుమార్  కి వినతిపత్రం అందించారు.. భ్రటిప్రోలు మండలం పరిధిలో వరదసేవలో మృతి చెందినా మత్స్య కార్మికుడి కుటంబానికి 25 లక్షలు ఎక్సగ్రేషియా,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని  ఒల్లేరు గ్రామలో  అత్యక్రియలు వద్ద గ్రామ ప్రజలు సమక్షంలో తహశీల్దార్ గారికి  వినతిపత్రం ఇవ్వటం జరిగింది.పెద్ద పులివర్రు పెసరలంక గ్రామాల మధ్యలో పడవ వర్కర్ వరదసహాయ చర్యలు కోసం ప్రభుత్వం క్రింద నియంచకోబడినా  మత్స్యకార్మికుడు వల్లభనేని వెంకటరాజు రెండు రోజులు క్రితం గల్లంతు అయ్యి మృతి చెందాడు.కానీ నేటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు అతని కుటుంబనికి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ అధికారులుని నిలదీస్తామని టి.కృష్ణమోహన్ అన్నారు.సీపీఎం నేతలు నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పటి వరకు జాప్యం చేయటం ఏంటి అని తహశీల్దార్ గారితో వాగ్విదానికి దిగే క్రమంలో తహసీల్దార్ స్పందిస్తూ మంత్రిగారు, శాసనసభ్యులు,జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్య వారి దృష్ఠికి తీసికువెల్లతాను ఈరోజు సా

భారత విద్యార్థి ఫెడరేషన్ SFI

Image
స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కొనసాగించాలని సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 21 ఛలో కలెక్టరేట్ విద్యార్థులు కదలిరండి!   ఛలో కలెక్టరేట్ జయప్రదం కొరకు స్థానిక ABR ప్రభుత్వ కాలేజ్ ఆవరణలో SFI నాయకులు ఛలో కలెక్టరేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు  ఈ సందర్భంగా SFI డివిజన్ కార్యదర్శి బి.ఆర్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిపోయింది.గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల సమస్యల మధ్య విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిపై అధికారులకు మంత్రులకు, mla లకు , వినతి పత్రాలు అందించాము   ధర్నాలు నిర్వహించాము . అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. అందువల్ల  రేపల్లె నియోజకవర్గ పరిధిలోని  విద్యార్థులు సమస్య పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి విద్యార్థిని,విద్యార్థులు తరలిరావాలి మన సమస్యలు పరిష్కారం కోసం జరిగే ధర్నా లో పాల్గొనాలని కోరుతున్నాము. | దేశం, రాష్ట