Posts

Showing posts from August 18, 2019

ముంపు ప్రాంతం లోని వ్యక్తిని కాపాడిన రేపల్లె రూరల్ సిఐ శ్రీనివాసరావు

ముంపు ప్రాంతం లోని వ్యక్తిని కాపాడిన రేపల్లె రూరల్ సిఐ శ్రీనివాసరావు.వెంటనే తమ వాహనంలో ఆసుపత్రికి  తీసుకువెళ్లి దగ్గరుండి వైద్యం చేయించిన సిఐ శ్రీనివాసరావు పట్ల ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భట్టిప్రోలు మండలం ఓలేరు పంచాయతీ పల్లెపాలెం గ్రామంలో వరదకి మునిగిపోయి ఉండటం తెలిసిందే ఆ గ్రామంలోని కుటుంబాలు కరకట్ట మీద గూడరాలు వేసుకొని నివాసముంటున్నారు. ముంపు గ్రామాల్ని పర్యవేక్షించి  క్రమంలో రేపల్లె రూరల్ సీఐ శ్రీనివాస రావు పల్లెపాలెం గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడే క్రమంలో నాగిడి ధర్మయ్య  ఒక్కసారిగా తన బావ చనిపోయిన బాధలో అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో గ్రామస్తులందరూ విలవిలలాడిపోతూ ఏమైందో తెలియని పరిస్థితుల్లో వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు ఇది తెలుసుకున్న సిఐ శ్రీనివాసరావు  వెంటనే తన  వాహనంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని రావడంతో  ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

గ్రామ సచివాలయం ఉద్యోగ అభ్యర్థులుకు నమూనా పరీక్ష

Image
ప్రశ్నా పత్రంతో సీపీఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు పరీక్ష రాస్తన్న అభ్యర్ధులు   రేపల్లె పట్టణంలో   కోస్టల్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ఉద్యోగ అభ్యర్థులుకు నమూనా పరీక్ష....రేపల్లె విశాఖ కాలేజీలో  నిర్వహించిన ఈ నమూనా పరీక్ష పేపర్లను ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.మణిలాల్,కోస్టల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కే.అర్జునరావు,ఎస్ఎఫ్ఐ రేపల్లె డివిజన్ కార్యదర్శి బి.ఆర్య  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్. మణిలాల్  మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో  నిరుద్యోగులలకు గ్రామ సచివాలయం ఉద్యోగలు నోటిఫికేషన్ విడుదల చేయటం హర్షణీయం.రేపల్లె పట్టణంలో తీరప్రాంత నిరుద్యోగులు కోసం కోస్టల్ కోచింగ్ సెంటర్ నమూనా పరీక్ష నిర్వహించటం అభినందనీయం.గ్రామ సచివాలయం పోస్టుల్లో ఎటువంటి ఆవకతవకలు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించాలన్నారు.కోస్టల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె. అర్జనరావు మాట్లాడుతూ 50 మంది నిరుద్యోగులు ఈ నమూనా పరీక్షను ఉపయోగించుకొన్నారు.ఈ నమూనా పరీక్షల్లో పాల్గొన్నవారు ఇంకా కష్టపడి చదివి ఉద్యోగాలు సాదించలాన్నారు.

ఆర్టికల్ 370,35ఏ రద్దు పై చర్చగోష్ఠి

Image
చర్చగోష్ఠిలో ప్రసంగిస్తున్న నేతలు  పట్టణంలో ...జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370,35ఏ రద్దు అంశంపై  సీతారామయ్య కల్యాణ మండపంలో జరిగింది.ఓపిడీఆర్(ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ)ఆధ్వర్యంలో ఓపిడీఆర్ నాయకులు నాగరాజు గారు అధ్యక్షతన జరిగింది.ఈ చర్చ గోష్ఠిలో తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రల ఓపిడీఆర్ ప్రధాన కార్యదర్శి వి.హనుమంతురావు గారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై నిరంకుశమంగా బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుంది.జమ్మూకాశ్మీర్ కి ప్రత్యేక హక్కులు కల్పించే  స్వయంప్రతిప్తతిని రద్దు చేస్తు  ఉగ్రవాదని నిర్ములిస్తాము,జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి 370 ఆర్టికల్ ఆటంకంగా ఉందని ప్రచారం చేస్తున్నారు.కానీ దానిలో వాస్తవం లేదు 1947  స్వాతంత్ర్య అనతరం నుండి 370 అమలు జరుగుతుంది కానీ నేడు ఈ 370 ఆర్టికల్ రద్దుచేస్తు కాశ్మీర్ ని భారత దేశంలో విలీనం చేశాము అభిరుద్ది చేస్తాము అనటం ప్రజలను తప్పుదోవ పట్టించటమే అని వామపక్ష శక్తులు అభ్యదయ శక్తులుగా,ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపిడీఆర్ ఖండిస్తున్నాము అని అన్నారు.వాస్తవానికి హిందూత్వ ఏజండాతో లోకిక భారత దేశంలో హక్కులు పై దాడి మరియు జమ్మూకాశ్మీర్ లోకి కార్పొరేట్ సంస్థలు ప