Posts

Showing posts from August 16, 2019

పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు

Image
పెనుమూడి ఘాట్ వద్ద  వరద నీరు వచ్చిన ఆంజనేయ స్వామి గుడి పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు  రేపల్లె మండలంలోని పల్లిపాలెం గ్రామం చుట్టూత వరద నీరు చేరుంది. దీంతో గ్రామంలోని లోతట్టు  ప్రాంతం లోని ఇళ్ళు  మునిగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు, స్థానికులను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు క్రమంగా పెరుగుతుండడంతో తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. వరద ముంపు గ్రామాలలో అన్నీ సహాయ చర్యల చేపడుతున్నారు.  పునరావాస కేంద్రాలలో వరద బాధితులకు భోజన వసతి, వైద్య వసతి కల్పిస్తున్నారు.

వనం మనం కార్యక్రమంలో మంత్రి మోపిదేవి

Image
రేపల్లె మండలం అర్వపల్లి రోడ్డు లో  వనం-మనం   పర్యరక్షణలో భాగంగా  రాష్ట్ర పశుసంవర్దక, మార్కెటింగ్ ,మత్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు  చేతులు మీదగా మొక్కలు నాటుట కార్యక్రమం విజయవంతం గ జరిగినది.ఈ కార్యక్రమానికి పట్టణ వై ఎస్ ఆర్ సీ పీ పట్టణ అధ్యక్షులు గడ్డం రాధ కృష్ణ , కె వీరబ్రమ్మెంద్ర స్వామి , చీమటం బాలాజీ, చిత్రాల ఒబెదు, పట్టణ కమిషనర్,తదితరులు పాల్గొన్నారు.