పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు
పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు వచ్చిన ఆంజనేయ స్వామి గుడి పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు రేపల్లె మండలంలోని పల్లిపాలెం గ్రామం చుట్టూత వరద నీరు చేరుంది. దీంతో గ్రామంలోని లోతట్టు ప్రాంతం లోని ఇళ్ళు మునిగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు, స్థానికులను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు క్రమంగా పెరుగుతుండడంతో తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. వరద ముంపు గ్రామాలలో అన్నీ సహాయ చర్యల చేపడుతున్నారు. పునరావాస కేంద్రాలలో వరద బాధితులకు భోజన వసతి, వైద్య వసతి కల్పిస్తున్నారు.