వనం మనం కార్యక్రమంలో మంత్రి మోపిదేవి





రేపల్లె మండలం అర్వపల్లి రోడ్డు లో  వనం-మనం   పర్యరక్షణలో భాగంగా  రాష్ట్ర పశుసంవర్దక, మార్కెటింగ్ ,మత్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు  చేతులు మీదగా మొక్కలు నాటుట కార్యక్రమం విజయవంతం గ జరిగినది.ఈ కార్యక్రమానికి పట్టణ వై ఎస్ ఆర్ సీ పీ పట్టణ అధ్యక్షులు గడ్డం రాధ కృష్ణ , కె వీరబ్రమ్మెంద్ర స్వామి , చీమటం బాలాజీ, చిత్రాల ఒబెదు, పట్టణ కమిషనర్,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్