ఇళ్ళు కాలిపోయిన వారికి ఆర్ధిక సాయం
కాలిపోయీనా ఎల్లను పరిశీలిస్తున్న ఎం ఎల్ ఏ ఆర్ధిక సయం చేస్తున్న ఎం ఎల్ ఏ రేపల్లె మండలం రావిఅనంతరం గ్రామంలో మంగళవారం ఉదయాన్నే 2 నుంచి 3 సమయంలో ప్రమాదశాత్తు ఇళ్ళు కాలిపోయిన వారిని పరామర్శించి ఆర్ధిక సాయం అందచేసిన మన శాసన సభ్యు లు శ్రీ అనగాని సత్యప్రసాద్.అనంతరం రేపల్లె మండలం పెనుమూడి లో వరద ఉద్రితను పరిసిలించారు. వరద ఉద్రుతను పరిశీలిస్తున్న ఎం ఎల్ ఏ