ప్రవాహం పెరిగిన వరద నీరు

రేపల్లె మండలం పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు


కృష్ణా నది పరివాహ ప్రాంతాలైన  కొల్లూరు ,కొల్లిపర ,భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో ఇరవై ఒక్క గ్రామాల్లో వరదనీరు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తమైన అధికారులు. పదకొండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిహెచ్చరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి .పెనుముడి, ఓలేరు ఘాట్ వద్ద వరద నీరు ప్రవాహం ఎక్కువగా వస్తున్నది.
ఓలేరు ఘాట్ వద్ద సగానికి మునిగిన కరెంటు స్తంభం

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్