బాధితులను పరామర్శించారు
చేరుకుపల్లి
మండలం పొన్నపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన
బాధితులను పరామర్శించి , వారికి ఆర్ధిక
సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి
వెంకటరమణారావు సోదరులు , నిజాంపట్నం గ్రామ సర్పంచ్ మోపిదేవి హరనాద్ బాబు
గారు వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
Comments
Post a Comment