బాధితులను పరామర్శించారు


చేరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధితులను పరామర్శించి , వారికి ఆర్ధిక సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు  సోదరులు , నిజాంపట్నం గ్రామ సర్పంచ్ మోపిదేవి హరనాద్ బాబు గారు  వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్