పందులను వీధుల్లో వదలరాదు

కమీషనర్  బి విజయ సారధి
రేపల్లె పట్టణం లోని పందుల పెంపకదారులతో కమీషనర్  బి విజయ సారధి ఛాంబర్ నందు జరిగిన సమావేశంలో పందులను పట్టణ విధులలో వదలకుండ వుండవలనని తెలియచేయగా పెంపకదారులు అది మా జీవన ఆధారం కావున మాకు పందులను పెంచుకొనుటకు ప్రదేశము ఏర్పాటు చేయవలసిందిగా కోరగా కమీషనర్ గారు త్వరలో వారి సమస్యలను పరిష్కరంచే చర్యలు తీసికొనబడునని తెలియచేయగా పందుల పెంపకదారులు రేపటి నుండి పుర విధుల్లో వదలమని తెలిపియున్నారు.   

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్