ఇళ్ళు దగ్ధం ఐన కుటుంబాలకు ఆర్ధిక సాయం
మోపిదేవి హరనాద్ బాబు |
రేపల్లె మండలం రావి అనంతరం గ్రామంలో ప్రమాదవశాత్తు
అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధితులను పరామర్శించి , వారికి ఆర్ధిక
సహాయం అందించిన,ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖ
మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సోదరులు , నిజాంపట్నం గ్రామ సర్పంచ్ అయిన మోపిదేవి హరనాద్
బాబు మరియు వైయస్అర్ కాంగ్రెస్ నాయకులు....
Comments
Post a Comment