ఇళ్ళు దగ్ధం ఐన కుటుంబాలకు ఆర్ధిక సాయం

మోపిదేవి హరనాద్ బాబు

రేపల్లె మండలం రావి అనంతరం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధితులను పరామర్శించి , వారికి ఆర్ధిక సహాయం అందించిన,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సోదరులు , నిజాంపట్నం గ్రామ సర్పంచ్ అయిన మోపిదేవి హరనాద్ బాబు  మరియు వైయస్అర్ కాంగ్రెస్ నాయకులు....

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్