లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు

కృష్ణ నది తీరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ 
రేపల్లె మండలంలోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉండవచ్చునేమో అని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పెనుమూడి, ఓలేరు, మొర్తోట పర్యటించారు.సంబంధిత అధికారులకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. నది తీరా ప్రాంతాల వారు, లంక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.లోటట్టు ప్రాంతాలు పర్యవేక్షణ లో ఉండాలని అధికారులకు ఆదేశాల జారీ చేశారు.రేపల్లె తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశం లో పట్టణ తహసీల్దార్, పట్టణ పురపాలక సంఘ కమిషన్, ఎం పీ ఆర్ డీ ఓ పట్టణ సీ ఐ, రురల్ సీ ఐ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్