|
భాగవతాన్ని తలపిస్తున్న బొమ్మలు |
రేపల్లె మండలం నల్లూరు గ్రామం లో గాయత్రీ సేవ సమితి అనాధ ఆశ్రమం ఆధ్వర్యం లో జగన్మొహనం అను బొమ్మల కొలువు ప్రదర్శన నిర్వహించారు.సంస్కృతి , సంప్రదాయాలు నిలువెత్తు సాక్ష్యాలుగా రకరకాల బొమ్మలు దర్సనం ఇస్తున్నాయి .గతంలో తెనాలిలో లక్ష బొమ్మల కొలువు ప్రదర్సన చేసారు, మైసూరు, విజయవాడ లో కూడా నిర్వహించారు ఇప్పటి కాలం పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలనే దేయంగా ఈ ప్రదర్శన నిర్వహించారు .గతంలో నిర్వహించిన కొలువులు తాత్కాలికం అని ఇప్పుడు స్థిరంగా ఒక్క చోట మ్యూజియం చేయాలనీ నల్లురులో నిర్వహించడం జరిగింది అని బొమ్మలకొలువు నిర్వాహకులు చక్రవర్తి తెలిపారు.
|
రామాయణాన్ని తలపిస్తున్న బొమ్మలు
|
Nice information
ReplyDeleteGood to see such an art after long time.
ReplyDeleteNice info